ఖమ్మం భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు!!

జనం ముచ్చట, ఖమ్మం జిల్లా: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 31.0 ఎకరాల భూదాన్ భూముల్లో గత కొన్ని సంవత్సరాలుగా UCCRI (ML) పార్టీ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, సూర్యాపేట,నల్గొండ జిల్లాలనుండి వలస వచ్చిన దాదాపు ఆరు వందల కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నారు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు ఉదయం అక్రమంగా నివసిస్తున్నారంటూ రెవెన్యూ,పోలీసు అధికారులు అక్కడ నివసిస్తున్న ఖాళీ చేయించారు…. ఆక్రమిత స్థలాలను ఖాళీ చేయిస్తున్న…

Pathi Sreenivas Rao

ఒక్కో ప్లాట్ నలుగురికి బేరం!?…పువ్వాడ ఉదయ్ నగర్ అక్రమ ప్లాట్ల దందా రెండవ భాగం!!

జనం ముచ్చట ఖమ్మం జిల్లా: రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో తాజా మాజీల అక్రమ ప్లాట్ల దందాకు సంబంధించిన నకిలీ ఇండ్ల పట్టాలు ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "ఎపిస్టీయన్ ఫైల్స్"లాగా తవ్వే కొద్ది గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి,పొట్ట చేతబట్టుకుని బ్రతుదెరువు కోసం పువ్వాడ ఉదయ్ నగర్లో అడుగుబెట్టిన సదరు వ్యక్తులు పైకి శత్రువులుగా నటిస్తూనే పేదల పొట్టగొట్టి వందల కోట్లల్లో ఆస్తులు సంపాదించారు,ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు ప్రభుత్వ భూముల దోపిడీకి రహదారులు ఏర్పరుచుకున్నారు,రాజకీయ నాయకులు,గత రెవెన్యూ అధికారుల అండదండలతో…

Pathi Sreenivas Rao

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీని చేదించిన పోలీసులు!!

జనం ముచ్చట,ఖమ్మం జిల్లా: ఈ నెల పదిహేనవ తారీఖున పాలేరు రిజర్వాయర్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, అల్లూరు గ్రామానికి చెందిన, ప్రముఖ యూట్యూబర్, రచయిత, విమర్శకుడు బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీనీ కూసుమంచి పోలీసులు చేధించారు,ఈ సందర్భంగా ఈరోజు రూరల్ ఎసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎసిపి బిల్లా తిరుపతి రెడ్డి హత్య కేసు పూర్వాపరాలను వివరించారు, మృతుడు శ్రీనివాస్ అతని స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డి మధ్య ఉన్న ఆర్థిక…

Pathi Sreenivas Rao

Telangana

Andhra Pradesh

Categories

Politics

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ లింకులు:ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు!!

జనం ముచ్చట,హైదరాబాద్: కొన్ని వారాల క్రితం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిఅజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్…

Pathi Sreenivas Rao

48 వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ,రామారావు ఆధ్వర్యంలో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు!!

జనం ముచ్చట, ఖమ్మం జిల్లా: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 48 వ డివిజన్ కార్పొరేటర్ తోట…

Pathi Sreenivas Rao

రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీగా జ్యోత్స్నలాల్ సింగ్ నియామకం!!

జనం ముచ్చట, హైదరాబాద్ సిటీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్…

Pathi Sreenivas Rao

పువ్వాడ అజయ్ కుమార్ అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు!!

జనం ముచ్చట, ఖమ్మం జిల్లా: ఖమ్మం నగరం,19 వ డివిజన్లో BRS ప్రభుత్వం హయాంలో నిర్మించిన…

Pathi Sreenivas Rao

నమ్మి గెలిపించినోళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, మున్సిపాలిటీల నూతన సారథులకు మంత్రి పొంగులేటి సూచన!!

జనం ముచ్చట, ఖమ్మం జిల్లా: ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు…

Pathi Sreenivas Rao

కొలువు దీరిన ఏదులాపురం మున్సిపాలిటీ పాలక వర్గం!!

జనం ముచ్చట,ఖమ్మం జిల్లా: ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిల‌ర్ల‌ ప్రమాణ స్వీకారం మరియు చైర్…

Pathi Sreenivas Rao

కౌన్ బనేగా చైర్మన్? అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ !!

జనం ముచ్చట, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన…

Pathi Sreenivas Rao

మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు ఇంచార్జీలను నియమించిన TPCC అధ్యక్షుడు!!

జనం ముచ్చట,ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా లోని ఐదు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల…

Pathi Sreenivas Rao

Education

Technology

Health

Entertainment